
త్రిలోక్ న్యూస్ ప్రతినిధి :::: ఏలూరు జిల్లా ముదినేపల్లి:::: *ఎన్డీఏ కూటమి అభ్యర్థి ఆలపాటి రాజాకి శుభాకాంక్షలు తెలియజేసిన ఏం.ఎల్.ఏ.కామినేని బి.జే.పి.పార్టీ ఏలూరు జిల్లా ప్రధాన కార్యదర్శి కోటప్రోలు* గుంటూరు కృష్ణా జిల్లాల ఉమ్మడి ఏం.ఎల్.సీ.అభ్యర్థి ఆలపాటిరాజాని అఖండ మెజార్టీతో గెలిపించినందుకు ఓటు హక్కును వినియోగించుకుని ఓటు వేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు మొత్తం 2,41,544 ఓటర్లు ఓటు హక్కుని వినియోగించుకొన్నారని,గుంటూరు కృష్ణా జిల్లాల ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజా కి 1,45 7 ఓట్లు ఓటర్లు వేశారని అత్యధికంగా 82వేల అత్యధికంగా 82,319 ఓట్లు మెజారిటీ నిచ్చిన ఓటర్లందరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అన్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు పీ.ఏం.మోడీ, సీఎం చంద్రబాబు నాయుడు,డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లను నమ్మి కూటమి ప్రభుత్వం పై నమ్మకం పెట్టుకున్నారని ప్రజల నమ్మకాన్ని ఎన్.డీ.ఎ. ప్రభుత్వం ద్వారానే ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి సాధ్యమవుతుందని నమ్మారడానికి అఖండ మెజారిటీతో ఆలపాటి రాజాని గెలిపించారన్నారు ఈ గెలుపు ద్వారా రాబోవు రోజుల్లో 2047 విజన్ ని మోడీ, చంద్రబాబు నాయుడు,పవన్ కళ్యాణ్ ల ద్వారానే సాధ్యం అవుతుందని ఆశాభావాన్ని ప్రజలు ఆనందాన్ని వ్యక్తపరిస్తూ నమ్ముతున్నారన్నారు అఖండ మెజార్టీతో ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజాను గెలిపించిన ప్రతి ఒక్కరికి ఏం.ఎల్.ఏ.కామినేని,బిజెపి పార్టీ ఏలూరు జిల్లా ప్రధాన కార్యదర్శి కోటప్రోలు కృష్ణ ధన్యవాదాలు తెలియజేశారు